ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 8, 2019, 2:39 PM IST

ETV Bharat / briefs

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..ఒకరు మృతి

కృష్ణా జిల్లా మేళ్లమర్రులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రహదారి మలుపు వద్ద వేగంతో వచ్చిన లారీ..ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది.

ఢీకొట్టిన లారీ..ఒకరు మృతి


కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మేళ్లమర్రులో వేగంతో అదుపుతప్పిన లారీ ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో టేకుపల్లికి చెందిన అంబటి సాంబయ్య మృతి చెందాడు. తీవ్రగాయాలైన మరొక వ్యక్తిని మెరుగైన చికిత్సకోసం విజయవాడకు తరలించారు. ప్రమాదకరమైన మూలమలుపు వద్ద ముళ్లకంపలు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details