కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మేళ్లమర్రులో వేగంతో అదుపుతప్పిన లారీ ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో టేకుపల్లికి చెందిన అంబటి సాంబయ్య మృతి చెందాడు. తీవ్రగాయాలైన మరొక వ్యక్తిని మెరుగైన చికిత్సకోసం విజయవాడకు తరలించారు. ప్రమాదకరమైన మూలమలుపు వద్ద ముళ్లకంపలు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..ఒకరు మృతి - ap news
కృష్ణా జిల్లా మేళ్లమర్రులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రహదారి మలుపు వద్ద వేగంతో వచ్చిన లారీ..ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది.
![ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..ఒకరు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3504117-988-3504117-1559982309997.jpg)
ఢీకొట్టిన లారీ..ఒకరు మృతి