ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..ఒకరి మృతి

By

Published : Jun 29, 2019, 7:26 AM IST

ప్రకాశం జిల్లాలో జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడపాడు వద్ద జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు దాటుతున్న ద్విచక్రవాహనాన్ని.. వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శేషమ్మ అనే మహిళ చనిపోయింది. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం జిల్లా వైద్యాశాలకు తరలించి..చికిత్స అందిస్తున్నారు. వీరంతా దొనకొండ మండలం వల్లభనేనిపల్లికి చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details