ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కడపలో నగరపాలక కార్మికుల ధర్నా

కడప నగరపాలక కార్యాలయం ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో మున్సిపల్​ కార్మికులు ధర్నా చేశారు. మూడు నెలల నుంచి పెండిగ్​లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ..నిరసన చేపట్టారు. పలుమార్లు విన్నవించినప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని వాపోయారు. సమస్యను తక్షణం పరిష్కరించకపోతే..సమ్మె చేస్తామని స్పష్టం చేశారు.

By

Published : Apr 25, 2019, 3:28 PM IST

కడపలో నగరపాలక కార్మికుల ధర్నా

కడప మున్సిపల్​ కార్యాలయం ఎదుట పురపాలక కార్మికులు ధర్నా చేశారు. పెండింగ్​లో ఉన్న 3 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ..నిరసన చేశారు. అధికారులు పట్టించుకోవటం లేదని వాపోయారు. తక్షణం బకాయిల విడుదల చేయకపోతే త్వరలో సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు.

మున్సిపల్​ కార్యాలయం ఎదుట ధర్నా

ABOUT THE AUTHOR

...view details