ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

స్థానిక సంస్థల ఎన్నికలకు క్షేత్రస్థాయి పరిశీలన - ap latest

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు వేగంగా కసరత్తు చేస్తోంది. అనంతపురం జిల్లాలో అధికారయంత్రాంగం ఆ దిశగా ప్రక్రియ మొదలెట్టింది.

స్థానిక సంస్థల ఎన్నికలకు క్షేత్రస్థాయిలో పరిశీలన

By

Published : Jun 12, 2019, 3:37 PM IST


రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. అధికారయంత్రాంగం ఆ దిశగా ప్రక్రియ ప్రారంభించింది. అందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా రూపొందించింది. ఈనెల 18న కులాల ప్రకారం లిస్ట్​ ప్రకటించనుంది. వార్డుల వారీగా పోలింగ్​ కేంద్రాలను ఎంపికచేయనుంది. ఆ విధుల్లో అనంతపురం జిల్లా కదిరి నియోవర్గంలో అధికారుల నిమగ్నమయ్యారు. ఆరు మండలాల్లో ఉన్న 56 పంచాయితీలకు సంబంధించి నివేదికలు సిద్ధం చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details