తిరుపతి బహిరంగ సభలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి పాల్గొన్న పవన్
కేసీఆర్ బిస్కెట్ల కోసం రాష్ట్రానికి అన్యాయం : పవన్ - pawan_tirupati.
బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎన్నాళ్లు సంపన్నుల పల్లకీలు మోస్తూ బతకాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తిరుపతి బహిరంగ సభలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి పాల్గొన్న పవన్.. వెనుకబడిన వర్గాలను అభ్యర్థులుగా నిలబెట్టిన ఘనత జనసేనదేనని పేర్కొన్నారు.
![కేసీఆర్ బిస్కెట్ల కోసం రాష్ట్రానికి అన్యాయం : పవన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2903517-496-7aebc013-46a7-4d16-8b80-e5aa5f479e12.jpg)
pawan_tirupati