ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అనంతపురం తెదేపా నేతల మధ్య కుదిరిన సయోధ్య - ap latest

తెదేపా నాయకులు మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి మధ్య విభేదాలు సమసిపోయినట్లేనని పార్టీ తెలిపింది. అనంతపురంలోని ఎంపీ జేసీ. దివాకర్​ రెడ్డి నివాసంలో వారిద్దరూ సామరస్యంగా మాట్లాడుకున్నారు. పార్టీ గెలుపుకోసం కలిసి పనిచేస్తామని తెలిపారు

చేయి చేయి కలుపుదాం..!

By

Published : Mar 25, 2019, 6:32 AM IST

కాలవ - దీపక్​ల కలయిక
అనంతపురం జిల్లా తెదేపా నాయకులు కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ దీపక్​రెడ్డిల మధ్య సయోధ్య కుదిరింది. గత కొంతకాలంగా వీరివురి వర్గాల్లో అంతర్గత పోరు నడుస్తుండేది. తెదేపా అధినేత సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని నేతలు తెలిపారు. అనంతపురంలోని ఎంపీ జేసీ. దివాకరెడ్డి నివాసంలో వీరిరువురూ సమావేశమయ్యారు. పార్టీలో ఎలాంటివర్గపోరు..విభేదాలకు తావులేకుండా విజయదిశంగా దూసుకెళుతామని ఎంపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details