విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత : మంత్రి ధర్మాన కృష్ణదాస్
విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత: మంత్రి ధర్మాన - మంత్రి కృష్ణదాస్
శ్రీకాకుళం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కృష్ణదాస్, అధికారులు పాల్గొన్నారు. 2కె రన్లో యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత : మంత్రి ధర్మాన కృష్ణదాస్
ఇదీ చదవండి :యోగా పోటీల్లో సీఐడీ ఇన్స్పెక్టర్ పతకాల వేట