విశాఖ జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం: మంత్రి అవంతి శ్రీనివాసరావు
జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం: మంత్రి అవంతి - icds
విశాఖ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల నిర్వహణపై మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖలో సమీక్ష నిర్వహించారు. పథకాల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న మంత్రి వాటిపై సమగ్ర నిర్వహణ జరపాలని అధికారులను ఆదేశించారు.

విశాఖ జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం: మంత్రి అవంతి శ్రీనివాసరావు
ఇదీ చదవండి :''సొంత ప్రయోజనాల కోసమే పార్టీ వీడారు''