ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పిడుగుపాటుకు యువకుడు మృతి - vijayawada

నున్న గ్రామ సమీపంలో పిడుగు పడి యువకుడు చనిపోయాడు. ఆ పరిసర ప్రాంతాలలోని కరెంటు మీటర్లు, వీధి దీపాలు దెబ్బతిన్నాయి.

పిడుగుపాటుకు యువకుడు మృతి

By

Published : Jun 13, 2019, 9:07 AM IST

విజయవాడ గ్రామీణం నున్న గ్రామ సమీపంలో పిడుగుపాటుకి యువకుడు మృతి చెందాడు. రహదారి వెంబడి ఉన్న అరుగుపై యువకుడి కూర్చుని ఉండగా... హఠాత్తుగా పిడుగు పడటంతో నాగరాజు అక్కడిక్కడే మృతి చెందాడు. పిడుగు పడిన ప్రదేశంలో ఉన్న చెట్టు మీద హైటెక్షన్ లైన్ ఉండటంతో పరిసర ప్రాంతాలలోని కరెంటు మీటర్లు, వీధి దీపాల లైన్లు కూడా కాలిపోయాయి

పిడుగుపాటుకు యువకుడు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details