గవర్నర్తో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ
గవర్నర్తో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ - jagan meet governor
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడారు. ఇదే సమయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. విభజన సమస్యలపై జగన్ తో కలిసి గవర్నర్ తో మాట్లాడారు.
![గవర్నర్తో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3444133-thumbnail-3x2-jagangov.jpg)
jagan