ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

విశాఖలో బాహుబలి-2 - hpcl

హెచ్​పీసీఎల్ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టు కోసం గుజరాత్ తీరం నుంచి సముద్రయానం చేసి విశాఖకు రెండు భారీ రియాక్టర్లు చేరుకున్నాయి. ఫిబ్రవరి 17న ఓ యంత్రాన్ని సంస్థకు చేర్చగా..నేడు రెండో దాన్ని తరలించారు.

విశాఖలో బాహుబలి-2 రియాక్టర్

By

Published : Feb 24, 2019, 2:41 PM IST

Updated : Feb 24, 2019, 2:52 PM IST

హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ విస్తరణకోసం రూపొందించిన రియాక్టర్లు విశాఖకు చేరుకున్నాయి. ఈ యంత్రభాగాల్ని గుజరాత్ నుంచి తీసుకొచ్చారు. ఆ భాగాల్ని కలిపి రెండు వారాల క్రితంఓ రియాక్టర్​ను రవాణా చేశారు. నేడు మరో భారీ మెషిన్​ను హిందుస్థాన్ షిప్ యార్డు నుంచి పెట్రోలియం సంస్థకు చేర్చారు.

రియాక్టర్​ను తరలిస్తున్న అధికారులు
520 చక్రాలవాహనంలో ఎల్ ఎండ్ టీ సంస్థ ఈ రియాక్టర్​ను తరలించింది. 12 మీటర్ల వ్యాసం, 63 మీటర్ల పొడవుతో 923 టన్నులబరువుందని అధికారులు తెలిపారు.

మొదటగా నగరానికి చేరుకున్న భారీ యంత్రం గురించి...ఇక్కడ క్లిక్ చేయండి.విశాఖలో బాహుబలి యంత్రం

Last Updated : Feb 24, 2019, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details