ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జగన్ నాకు వంద కోట్లు ఇస్తానన్నారు: ఫరూక్ - undefined

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత..జగన్ ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్​కు 15 వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. కడపలో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

జగన్ నాకు వంద కోట్లు ఇస్తానన్నారు: ఫరూక్

By

Published : Mar 26, 2019, 7:24 PM IST

జగన్ నాకు వంద కోట్లు ఇస్తానన్నారు: ఫరూక్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత..జగన్ ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్​కు 15 వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. కడపలో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంత డబ్బు జగన్ కు ఎక్కడ నుంచి వచ్చిందని ఫరూక్ ప్రశ్నించారు. జగన్ లాంటి వ్యక్తికి అధికారమిస్తే... తన భవిష్యత్తును చక్కదిద్దుకుని...రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం చేస్తాడని హెచ్చరించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details