ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఎయిమ్స్ లాంటి సంస్థలు మరిన్ని వస్తాయి: జేపీ నడ్డా - జేపీ నడ్డా

దేశంలో వైద్య కళాశాలల సంఖ్య మరింత పెంచుతామని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు.

కేంద్ర మంత్రి జగత్​ ప్రకాశ్​ నడ్డా

By

Published : Feb 10, 2019, 6:56 AM IST

Updated : Feb 10, 2019, 9:44 AM IST

దేశంలో ఎయిమ్స్​ లాంటి సంస్థలతో పాటు వైద్యకళాశాలలను ఆరోగ్య శాఖ ఎక్కువ సంఖ్యలో తీసుకురాబోతుందని కేంద్ర మంత్రి జగత్​ ప్రకాశ్​ నడ్డా అన్నారు. ఛండీగఢ్​లోని విద్య, పరిశోధన పోస్టు గ్రాడ్యుయేషన్​ సంస్థ(పీజీఐఎంఈఆర్) 35వ వార్షికోత్సవానికి జేపీ శనివారం హాజరయ్యారు.

సంస్థ అధ్యక్షుడి హోదాలో నడ్డా మాట్లాడారు. జిల్లా ఆసుపత్రులను వైద్య కళాశాలలుగా తీర్చిదిద్దుతామన్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎయిమ్స్​ లాంటి సంస్థలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Last Updated : Feb 10, 2019, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details