శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని శ్రీ శక్తి భవన్లో జరిగిన మహిళా సంఘాల ప్రతినిధులతో డీఆర్డీఏ శాఖ సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునేలా కృషి చేయాలని పీడీ కళ్యాణ్ సూచించారు. అన్ని జిల్లాలు మందంజలో ఉన్నాయని చెప్పారు. పోటీలో నిలదొక్కుకునే దిశగా ప్రయత్నించాలని మహిళ సంఘాలను ఆదేశించారు.
"మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలి" - ap news
మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలని శ్రీకాకుళం డీఆర్డీఏ పీడీ కళ్యాణ్ సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
'మహిళసంఘాలు ప్రభుత్వ లక్ష్యాల్నీ చేరుకోవాలి'
ఇవీ చదవండి...మంత్రులకు ఘన స్వాగతం