ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో 1 కోటీ 75 లక్షల నగదు స్వాధీనం
ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో 1 కోటీ స్వాధీనం - bagepalli
అనంతపురం జిల్లా- కర్ణాటక సరిహద్దులో బాగేపల్లి టోల్ గేట్ వద్ద భారీ నగదు పట్టుబడింది. చిలమత్తూరు సమీపంలోని బాగేపల్లి జాతీయ రహదారి టోల్ గేట్ వద్ద గల కార్యాలయంలో 1 కోటీ 75 లక్షల నగదును హిందూపురం గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
![ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో 1 కోటీ స్వాధీనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2904813-thumbnail-3x2-cash.jpg)
ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో 1 కోటీ 75 లక్షల నగదు స్వాధీనం