ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'ఉలుకెందుకు?'

ఐటీ గ్రిడ్స్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ట్వీట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

By

Published : Mar 5, 2019, 12:34 PM IST

Updated : Mar 5, 2019, 12:47 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి కేటీఆర్ ఘాటైన విమర్శలు చేశారు. ఐటీ గ్రిడ్స్ కేసుపై ఆరోపణలు చేస్తూ నాలుగు వరుస ట్వీట్లు చేశారు. "మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు" అంటూ ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఎందుకు అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. అనవసరంగా కోర్టులో తప్పుడు పిటిషన్లు పెట్టడమెందుకని ట్వీట్ లో విమర్శలు చేశారు.

ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోపంగ్యా ఉంచాల్సింది పోయి ఈ సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ ప్రైవేటు సంస్థకు చేరవేయడం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవడమేనన్నారు.

Last Updated : Mar 5, 2019, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details