విజయవాడ ఉత్తరాది వాసుల ఆత్మీయ సభలో పాల్గొన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
మళ్లీ బాబే అధికారంలోకి రావాలి: కేజ్రీవాల్ - విజయవాడ
రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి చంద్రబాబే కారణమని దిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. విజయవాడ ఉత్తరాది వాసుల ఆత్మీయ సభలో పాల్గొన్న ఆయన.. ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ప్రశంసించారు.
![మళ్లీ బాబే అధికారంలోకి రావాలి: కేజ్రీవాల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2826371-24-0a9d90e3-4294-493a-a847-39728a377eba.jpg)
విజయవాడ ఉత్తరాది వాసుల ఆత్మీయ సభలో పాల్గొన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఇవి కూడా చదవండి:పుల్ల విరిచి చేతిలో పెట్టారంటే.. అంతే!
Last Updated : Mar 28, 2019, 10:15 PM IST