ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అభ్యర్థులు చేసే ఖర్చుపై నిఘా: ద్వివేది

ఎన్నికల్లో చెల్లింపు వార్తలు సహా... అభ్యర్థులు చేసే ఖర్చుపై నిఘా ఉంచామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ప్రకటనలతో పాటు సామాజిక మాధ్యమాల్లో అంశాలపైనా దృష్టి సారించామన్నారు.

By

Published : Mar 19, 2019, 5:05 PM IST

అభ్యర్థులు చేసే ఖర్చుపై నిఘా: ద్వివేది

అభ్యర్థులు చేసే ఖర్చుపై నిఘా: ద్వివేది
ఎన్నికల్లో చెల్లింపు వార్తలు సహా అభ్యర్థులు చేసే ఖర్చుపై నిఘా ఉంచామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు .ప్రకటనలతో పాటు సామాజిక మాధ్యమాల్లో అంశాలపైనా దృష్టి సారించామన్నారు.ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలన్నారు.పార్టీ నేతలు హద్దు మీరితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details