ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఉగ్రవాదాన్ని రూపుమాపుతామని ప్రతిజ్ఞ - ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలి : తూర్పోగోదావరి జిల్లా కలెక్టర్​

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో రాజీవ్​ గాంధీ వర్ధంతి సందర్భంగా ఉగ్రవాద నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. యానాంలోని ఆయన విగ్రహం వద్ద కాంగ్రెస్​ నాయకులు నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి అంజలి ఘటించారు.

డిప్యూటీ కలెక్టర్​

By

Published : May 21, 2019, 5:37 PM IST

రాజీవ్​గాంధీకి నివాళి

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వ్యాప్తంగా రాజీవ్​ గాంధీ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్​ నేతలు ఉగ్రవాద నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. యానాంలోని రాజీవ్​ గాంధీ బీచ్​లోని విగ్రహం వద్ద నివాళులర్పించి.. సర్వమత ప్రార్థనలు చేశారు. డిప్యూటీ కలెక్టర్​ శివరాజ్​మేన, ఎస్పీ రచన సింగ్​ పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details