లంచం తీసుకుంటూ..అనిశాకు చిక్కిన అధికారి
రూ. 20 వేలు లంచం తీసుకుంటూ..అనిశాకు చిక్కిన అధికారి - acb trapped a bribed fish
వే బ్రిడ్జి అనుమతి కోసం రూ. 20 వేలు లంచం తీసుకుంటూ రాజమహేంద్రవరం తూనిక- కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ అనిశాకు పట్టుబడ్డాడు.
![రూ. 20 వేలు లంచం తీసుకుంటూ..అనిశాకు చిక్కిన అధికారి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3654375-101-3654375-1561407441164.jpg)
అనిశాకు చిక్కిన అధికారి
వే బ్రిడ్జి అనుమతి కోసం రూ. 20 వేలు లంచం తీసుకుంటూ..రాజమహేంద్రవరంలో ఓ ప్రభుత్వ అధికారి ఏసీబీకి చిక్కాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం రామేశంపేటకు చెందిన ఉమాసాయి వేబ్రిడ్జి నిర్మాణ అనుమతి నిమిత్తమై తూనిక- కొలతల శాఖను సంప్రదించాడు. అసిస్టెంట్ కంట్రోలర్ ఈశ్వర్రావు లంచం ఆశించగా..అనిశా అధికారులకు ఫిర్యాదు చేశాడు. పక్కా ప్రణాళికతో లంచగొండి అధికారిని ఏసీబీ అరెస్ట్ చేసింది.
ఇవీ చదవండి....వరుణుడి రాక కోసం... కప్పలకు పెళ్లి
TAGGED:
acb trapped a bribed fish