పంచకుల సీబీఐ కోర్టుకు హరియాణా మాజీ సీఎం - motilal vora
సీబీఐ ప్రత్యేక కోర్టుకు హరియాణా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్.
హరియాణా మాజీ సీఎం
By
Published : Feb 6, 2019, 2:02 PM IST
హరియాణా మాజీ సీఎం
మానేసర్ భూ కుంభకోణం ఆరోపణల కేసులో హరియాణా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, సీనియర్ కాంగ్రెస్ నేత మోతీలాల్ వోరా పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు.
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు భూ కేటాయింపు కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు భూపిందర్ సింగ్, వోరా.
తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.