ETV Bharat / state

యాదాద్రిలో పొటెత్తిన భక్తజనం

author img

By

Published : Jan 1, 2020, 1:57 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాది సందర్భంగా కుటుంబసమేతంగా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి... స్వామి దర్శనం చేసుకున్నారు.

rush-in-yadadri-laxmi-narasimha-temple
యాదాద్రిలో పొటెత్తిన భక్తజనం

నూతన సంవత్సరం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే యాదాద్రికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్షేత్రంలో సందడి పెరిగింది. కుటుంబసమేతంగా పిల్లాపాపలతో కలిసి యాదాద్రిని దర్శించుకున్నారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. స్వామివారి ధర్మదర్శానానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండుగంటల సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఆలయ అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.

యాదాద్రిలో పొటెత్తిన భక్తజనం

నూతన సంవత్సరం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే యాదాద్రికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్షేత్రంలో సందడి పెరిగింది. కుటుంబసమేతంగా పిల్లాపాపలతో కలిసి యాదాద్రిని దర్శించుకున్నారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. స్వామివారి ధర్మదర్శానానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండుగంటల సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఆలయ అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.

యాదాద్రిలో పొటెత్తిన భక్తజనం
Intro:Tg_nlg_83_01_yadadri_radhi_av_TS10134

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్: ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహుని సన్నిధికి భక్తులు పోటెత్తారు. యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని క్షేత్రంలో సందడి పెరిగింది. కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో కలిసి యాదాద్రికి తరలివచ్చి లక్ష్మీనరసింహులను దర్శించుకుని తరిస్తున్నారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. దీంతో స్వామివారి ధర్మదర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఆలయ అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు. భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది అని ఉదయం మూడు గంటల నుండి రాత్రి 9.30 నిముషముల వరకు ఆలయ భక్తుల దర్శనార్థం తీసి ఉంచనున్నారు.

బైట్:భక్తురాలు.....




Body:Tg_nlg_83_01_yadadri_radhi_av_TS10134Conclusion:Tg_nlg_83_01_yadadri_radhi_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.