ETV Bharat / state

ఆస్తి దక్కనివ్వట్లేదని తండ్రి చంపిన తనయుడు - SON MURDERED FATHER AT VIKARABAD

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఎనికేపల్లిలో శవమై కనిపించిన బుచ్చిరెడ్డిని పెద్దకొడుకే హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆస్తి దక్కనివ్వట్లేదన్న కోపంతోనే... తండ్రిని మట్టుబెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

SON MURDERED FATHER AT VIKARABAD
SON MURDERED FATHER AT VIKARABAD
author img

By

Published : Jan 3, 2020, 1:56 PM IST

తన తండ్రి బతికుంటే ఆస్తి దక్కదని తండ్రినే మట్టుబెట్టాడు ఓ తనయుడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎనికేపల్లి శివారులో శవమై కన్పించిన బుచ్చిరెడ్డి హత్య కేసులో ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. తన తండ్రి వద్ద ఉన్న 3 ఎకరాల పొలం కోసం బుచ్చిరెడ్డి పెద్ద కొడుకు విక్రంరెడ్డి తరచూ గొడవ పడేవాడు. భూమి దక్కించుకునేందుకు తండ్రిని చంపాలని విక్రమ్ రెడ్డి నిర్ణయించుకున్నాడు.

మాటల్లో దించి... టవల్​తో గొంతు నులిమి...
డిసెంబర్​ 27న వికారాబాద్​ వెళ్లిన తన తండ్రిని మద్యం తాగుదామని తన మామ పొలంలోకి తీసుకెళ్లాడు. మద్యం సేవిస్తున్న క్రమంలో విక్రం రెడ్డి మాటల్లో దించగా... తన మామ నారాయణరెడ్డి వెనక నుంచి టవల్​తో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఐదుగురు వ్యక్తులు కలిసి టవేరా వాహనంలో ఎనికేపల్లి తీసుకెళ్లి పొలంలో పడేసి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. హత్యలో పాల్గొన్న విక్రం రెడ్డితో సహా మిగిలిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

ఆస్తి దక్కనివ్వట్లేదని తండ్రి చంపన తనయుడు

ఇవీ చూడండి: పొలంలో కరెంట్ షాక్​తో రైతు మృతి

తన తండ్రి బతికుంటే ఆస్తి దక్కదని తండ్రినే మట్టుబెట్టాడు ఓ తనయుడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎనికేపల్లి శివారులో శవమై కన్పించిన బుచ్చిరెడ్డి హత్య కేసులో ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. తన తండ్రి వద్ద ఉన్న 3 ఎకరాల పొలం కోసం బుచ్చిరెడ్డి పెద్ద కొడుకు విక్రంరెడ్డి తరచూ గొడవ పడేవాడు. భూమి దక్కించుకునేందుకు తండ్రిని చంపాలని విక్రమ్ రెడ్డి నిర్ణయించుకున్నాడు.

మాటల్లో దించి... టవల్​తో గొంతు నులిమి...
డిసెంబర్​ 27న వికారాబాద్​ వెళ్లిన తన తండ్రిని మద్యం తాగుదామని తన మామ పొలంలోకి తీసుకెళ్లాడు. మద్యం సేవిస్తున్న క్రమంలో విక్రం రెడ్డి మాటల్లో దించగా... తన మామ నారాయణరెడ్డి వెనక నుంచి టవల్​తో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఐదుగురు వ్యక్తులు కలిసి టవేరా వాహనంలో ఎనికేపల్లి తీసుకెళ్లి పొలంలో పడేసి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. హత్యలో పాల్గొన్న విక్రం రెడ్డితో సహా మిగిలిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

ఆస్తి దక్కనివ్వట్లేదని తండ్రి చంపన తనయుడు

ఇవీ చూడండి: పొలంలో కరెంట్ షాక్​తో రైతు మృతి

Intro:తండ్రిని చెప్పినా తనయుడు,రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఎంకేపల్లి లో చోటుచేసుకుంది.Body:*గత నెల27వ తేదీన చేవెళ్ల మండలం లోని ఎనికేపల్లి గ్రామ శివారులో బుచ్చిరెడ్డి అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడు విక్రమ్ రెడ్డితో పాటు హత్యకు సహకరించిన మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి చేవెళ్ల పోలీస్ స్టేషన్లో మీడియా ముందు హాజరు పరిచిన పోలీసులు*

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం లోని ఎనికేపల్లి గ్రామ శివారులో శవమై కనిపించిన బొమ్మిడి బుచ్చిరెడ్డి ని హత్యచేసిన నిందితుడు బుచ్చిరెడ్డి పెద్ద కొడుకు విక్రం రెడ్డి మరో నలుగురు నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన చేవెళ్ల పోలీసులు..చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న చేవెళ్ల సిఐ బాలకృష్ణ ఎస్ఐ రేణుకా రెడ్డి పాల్గొన్నారు..

చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చేవెళ్ల మండలం ఎనికేపల్లి గ్రామానికి చెందిన బొమ్మిడి బుచ్చిరెడ్డి 55సంవత్సరాలు ఇతనికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు తమ తాత గతంలో ఎనికేపల్లి గ్రామానికి చెందిన క్రిష్ణ గౌడ్ నర్సమ్మకు ఇచ్చిన 3 ఎకరాల పొలం పై కేసు వేసిన విక్రం రెడ్డి భూమి తమకు దగ్గదనే దురుద్ధేశంతో తమ తండ్రి వారికి సహకరిస్తున్న విషయం తెలుసుకుని ఈ భూమి విషయంలో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి భూమి తమకు దక్కదు అనే ఆక్రోశంతో తన తండ్రి అయిన బుచ్చిరెడ్డి ని చంపాలని నిర్ణయించుకున్నాడు...

దీనితో తండ్రిపై కక్ష పెంచుకున్న పెద్ద కొడుకు విక్రం రెడ్డి తన ఈనెల 26వ తేదీన వికారాబాద్ లోని తన మామ అయిన దామోదర్ రెడ్డి ఈ భూమి విషయం చెప్పి ఎలాగయినా తమ తండ్రిని చంపాలని నిర్ణయించుకున్నారు దీనితో 27 వ తేదీన భూమి విషయం లో సంతకం కోసం వికారాబాద్ వెళ్లిన బుచ్చిరెడ్డి లాయర్ దగ్గర సంతకం పెట్టిన అనంతరం దామోదర్ రెడ్డి ముందు తాగుదాం అని వికారాబాద్ లోని గోధుమ గడ్డ గ్రామంలోని తమ పొలం వద్దకు పిలిచి మందు తాగి మాట్లాడుతుండగా వెనుక నుండి వచ్చిన కొడుకు విక్రం రెడ్డి తన మామా నారాయణ రెడ్డి టవల్ తో గొంతునులిమి కోన ఊపిరి ఉండగా మోనోక్రోతోపస్ అనే పాయిజన్ ఇచ్చి చంపేశారు ఆ తర్వాత గోధుమ గడ్డ గ్రామానికి చెందిన నవీన్ రెడ్డి కి ఫోన్ చేసి Ts07ua9979 అనే నెంబర్ గల టవేరా వాహనంలో 5 మంది కలిసి ఎనికేపల్లి గ్రామంలో ఉన్న పొలంలో బుచ్చిరెడ్డి మృతదేహాన్నీ పడవేసి వెళ్లి పోయారు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు విచారించగా ఈరోజు ఉదయం ప్రధాన నిందితుడు నిందితుడు విక్రం రెడ్డి తో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు ఈరోజు సాయంత్రం ముందు మీడియా ముందు హాజరు పరిచి వివరాలు వెల్లడించారు...Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి, 9866815234
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.