ETV Bharat / state

దొంగతనం చేస్తూ దొరికారు.. చావు దెబ్బలు తిన్నారు... - పట్టపగలే చోరీ చేసిన దొంగలకు గ్రామస్థుల దేబశుద్ధి

ఎవరూ లేరనుకొని పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. డబ్బు, బంగారం దోచుకొని వెళ్తుండగా పట్టుకున్న గ్రామస్థులు... దొంగలకు దేహశుద్ధి చేశారు.

CHORI
పట్టపగలే చోరీ చేసిన దొంగలకు గ్రామస్థుల దేహశుద్ధి
author img

By

Published : Jan 20, 2020, 3:28 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేని పేట తండాలో పట్టపగలే చోరీ చేశారు ముగ్గురు వ్యక్తులు. తాళం పగులగొట్టి నగదు, బంగారం చోరీ చేసి వెళ్తుండగా... గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆ మండలానికి పక్కనే ఉన్న ఖమ్మం జిల్లా ఏన్కూరులో కూడా ఈ రోజు చోరీ జరిగింది.

పట్టపగలే చోరీ చేసిన దొంగలకు గ్రామస్థుల దేహశుద్ధి

ఇవీ చూడండి: అమరావతి రైతుల సచివాలయ ముట్టడి.. పోలీసుల లాఠీఛార్జి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేని పేట తండాలో పట్టపగలే చోరీ చేశారు ముగ్గురు వ్యక్తులు. తాళం పగులగొట్టి నగదు, బంగారం చోరీ చేసి వెళ్తుండగా... గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆ మండలానికి పక్కనే ఉన్న ఖమ్మం జిల్లా ఏన్కూరులో కూడా ఈ రోజు చోరీ జరిగింది.

పట్టపగలే చోరీ చేసిన దొంగలకు గ్రామస్థుల దేహశుద్ధి

ఇవీ చూడండి: అమరావతి రైతుల సచివాలయ ముట్టడి.. పోలీసుల లాఠీఛార్జి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.