ETV Bharat / city

అమరావతి రైతుల సచివాలయ ముట్టడి.. పోలీసుల లాఠీఛార్జి - అమరావతి రైతులపై లాఠీఛార్జి

police-lathi-charge-on-farmers
police-lathi-charge-on-farmers
author img

By

Published : Jan 20, 2020, 12:26 PM IST

Updated : Jan 20, 2020, 1:34 PM IST

12:24 January 20

అమరావతి రైతుల సచివాలయ ముట్టడి.. పోలీసుల లాఠీఛార్జి

ఏపీ సచివాలయం వైపు వస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. సచివాలయ ప్రాంగణం సమీపానికి  చేరుకున్నారు. సచివాలయం వెనుక వైపునుంచి మహిళలు దూసుకొచ్చారు. పోలీసులను తోసుకుంటూ ముందుకు రావడం వల్ల కొందరు గాయపడ్డారు.

గాయాలతోనే రైతులు, మహిళలు సచివాలయానికి పరుగులు తీశారు. వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. పోలీసుల లాఠీఛార్జిలో పలువురికి గాయాలయ్యాయి.

12:24 January 20

అమరావతి రైతుల సచివాలయ ముట్టడి.. పోలీసుల లాఠీఛార్జి

ఏపీ సచివాలయం వైపు వస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. సచివాలయ ప్రాంగణం సమీపానికి  చేరుకున్నారు. సచివాలయం వెనుక వైపునుంచి మహిళలు దూసుకొచ్చారు. పోలీసులను తోసుకుంటూ ముందుకు రావడం వల్ల కొందరు గాయపడ్డారు.

గాయాలతోనే రైతులు, మహిళలు సచివాలయానికి పరుగులు తీశారు. వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. పోలీసుల లాఠీఛార్జిలో పలువురికి గాయాలయ్యాయి.

Intro:Body:

సచివాలయం వెనుక ఉద్రిక్త పరిస్థితులు



ముట్టడికి తరలివచ్చిన రైతులు, మహిళలు



సచివాలయం వైపు దూసుకొస్తున్న రైతులను అడ్డుకుంటున్న పోలీసులు



రైతులు, మహిళలను చెదరగొడుతున్న పోలీసులు



పోలీసు వలయాన్ని దాటుకుని దూసుకొస్తున్న ప్రజలు





సచివాలయం వైపు వస్తున్న రైతులపై పోలీసుల లాఠీఛార్జి



సచివాలయంలోనికి ప్రవేశించిన రైతులు, మహిళలు



సచివాలయం వెనుక వైపునుంచి దూసుకొచ్చిన మహిళలు



పోలీసులను తోసుకుంటూ ముందుకు రావడంతో గాయాలు



గాయాలతోనే సచివాలయానికి పరుగులు తీసిన రైతులు, మహిళలు




Conclusion:
Last Updated : Jan 20, 2020, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.