ETV Bharat / city

ఆర్థిక ఇబ్బందులతో హుస్సేన్‌సాగర్‌లో దూకిన తల్లీకొడుకు - mother and sun sucide attempt

ఆర్థిక ఇబ్బందులతో... కుమారుడితో ఓ మహిళ హుస్సేన్‌సాగర్‌లో దూకింది. తల్లి మృతి చెందగా... కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిట్టీల వ్యాపారంలో నష్టాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.చ

ఆర్థిక ఇబ్బందులతో హుస్సేన్‌సాగర్‌లో దూకిన తల్లీకొడుకు
ఆర్థిక ఇబ్బందులతో హుస్సేన్‌సాగర్‌లో దూకిన తల్లీకొడుకు
author img

By

Published : Dec 20, 2019, 6:05 AM IST

హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ తల్లీకొడుకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి రాణి మృతి చెందగా... కుమారుడు హీరానంద కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాంగోపాల్‌ పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రాణి అనే మహిళ కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది. రాణి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. వ్యాపారంలో నష్టపోయి మానసిక వేదనకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన రాత్రి 10 గంటలకు చోటుచేసుకున్నట్లు తెలిపారు. రాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఆర్థిక ఇబ్బందులతో హుస్సేన్‌సాగర్‌లో దూకిన తల్లీకొడుకు

ఇదీ చూడండి : 2018లో ఆర్​టీఏ అధికారి మృతి.. 2019లో సంతకం ప్రత్యక్షం

హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ తల్లీకొడుకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి రాణి మృతి చెందగా... కుమారుడు హీరానంద కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాంగోపాల్‌ పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రాణి అనే మహిళ కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది. రాణి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. వ్యాపారంలో నష్టపోయి మానసిక వేదనకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన రాత్రి 10 గంటలకు చోటుచేసుకున్నట్లు తెలిపారు. రాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఆర్థిక ఇబ్బందులతో హుస్సేన్‌సాగర్‌లో దూకిన తల్లీకొడుకు

ఇదీ చూడండి : 2018లో ఆర్​టీఏ అధికారి మృతి.. 2019లో సంతకం ప్రత్యక్షం

Intro:సికింద్రాబాద్ యాంకర్ ..చిట్టీల వ్యాపారం తో ఆర్థిక ఇబ్బందులకు గురైన కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన రాంగోపాల్ పేట్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది..గ్యాస్ మండి లో నివాసం ఉంటున్న రాణి అనే మహిళ ఆమె కుమారుడితో పాటు హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది..ఈ ఘటనలో రాణి మృతి చెందగా ఆమె కుమారుడు హిరనంద్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు..చిట్టిగా వ్యాపారంలో నష్టపోయి మానసిక వేదనకు గురయ్యారని కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు..ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తల్లి కొడుకులు ఏమి చేయాలో పాలు పోలేదు ఆత్మహత్యకు పాల్పడ్డారు..తల్లి రాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు..రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు..వెంటనే స్పందించిన లేక్ పోలీసులు ఆమె కుమారుడు ని ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు.. Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.