ETV Bharat / bharat

'కశ్మీర్​పై సుప్రీం తీర్పుతో మోదీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ'

author img

By

Published : Jan 10, 2020, 2:52 PM IST

Updated : Jan 10, 2020, 7:28 PM IST

కశ్మీర్​పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్​ స్వాగతించింది. మోదీ ప్రభుత్వానికి ఇదొక ఎదురుదెబ్బగా అభివర్ణించింది. కశ్మీర్​వాసుల బాధను కోర్టు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​.

SC order on Kashmir a big jolt to Modi govt: Congress
'కశ్మీర్​పై సుప్రీం తీర్పుతో మోదీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ'
'కశ్మీర్​పై సుప్రీం తీర్పుతో మోదీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ'

అంతర్జాలం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అన్న సుప్రీంకోర్టు తీర్పుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందని కాంగ్రెస్​ పేర్కొంది. ప్రజా వ్యతిరేకతను ఆంక్షల ద్వారా అణచివేయలేరని కోర్టు స్పష్టం చేయడంపై హర్షం వ్యక్తం చేసింది.

"ఇంటర్నెట్​ ప్రాథమిక హక్కని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం మోదీ ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ. 144 సెక్షన్​ విధించి నిరసనలను అణచివేయద్దని పేర్కొన్న న్యాయస్థానం.. మోదీ షాలకు రెండో షాక్​ ఇచ్చింది. దేశం రాజ్యాంగం ముందు తలవంచుతుంది కానీ మోదీ ముందు కాదు."

-రణదీప్​ సూర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

జమ్ముకశ్మీర్​లో ఆంక్షలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. నిర్బంధ ఉత్తర్వుల్ని సమీక్షించాలని జమ్మూ పాలనావ్యవస్థకు ఆదేశాలు జారీ చేసింది. వారంలోగా ఈ ప్రక్రియ పూర్తవ్వాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్​ స్పందించింది.

జమ్ముకశ్మీర్​పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని, కానీ ఈసారి న్యాయస్థానం ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదని అభిప్రాయపడ్డారు.

మేము తీర్పును స్వాగతిస్తున్నాము. జమ్ముకశ్మీర్​ ప్రజలు అనుభవిస్తున్న పరిస్థితులపై సుప్రీం తొలి సారి ప్రస్తావించింది. అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న చారిత్రక నిర్ణయానికి ధన్యవాదాలు. దేశంలోని ప్రతి ఒక్కరూ దీనికోసమే ఎదురు చూస్తున్నారు.

-గులాం నబీ ఆజాద్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

ఈ వార్త వినగానే సంతోషం వేసింది.

మరోవైపు సుప్రీం తీర్పుపై కశ్మీర్​ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐదు నెలలకు పైగా ఇంటర్నెట్​ సేవలు నిలిపేయడం వల్ల చాలా ఇబ్బంది పడినట్లు తెలిపారు. త్వరలోనే సేవలు తిరిగి ప్రారంభం కావాలని ఆశించారు.

ఇదీ చూడండి:'ముసుగు వ్యక్తుల సమాచారముంటే మాకివ్వండి'

'కశ్మీర్​పై సుప్రీం తీర్పుతో మోదీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ'

అంతర్జాలం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అన్న సుప్రీంకోర్టు తీర్పుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందని కాంగ్రెస్​ పేర్కొంది. ప్రజా వ్యతిరేకతను ఆంక్షల ద్వారా అణచివేయలేరని కోర్టు స్పష్టం చేయడంపై హర్షం వ్యక్తం చేసింది.

"ఇంటర్నెట్​ ప్రాథమిక హక్కని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం మోదీ ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ. 144 సెక్షన్​ విధించి నిరసనలను అణచివేయద్దని పేర్కొన్న న్యాయస్థానం.. మోదీ షాలకు రెండో షాక్​ ఇచ్చింది. దేశం రాజ్యాంగం ముందు తలవంచుతుంది కానీ మోదీ ముందు కాదు."

-రణదీప్​ సూర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

జమ్ముకశ్మీర్​లో ఆంక్షలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. నిర్బంధ ఉత్తర్వుల్ని సమీక్షించాలని జమ్మూ పాలనావ్యవస్థకు ఆదేశాలు జారీ చేసింది. వారంలోగా ఈ ప్రక్రియ పూర్తవ్వాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్​ స్పందించింది.

జమ్ముకశ్మీర్​పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని, కానీ ఈసారి న్యాయస్థానం ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదని అభిప్రాయపడ్డారు.

మేము తీర్పును స్వాగతిస్తున్నాము. జమ్ముకశ్మీర్​ ప్రజలు అనుభవిస్తున్న పరిస్థితులపై సుప్రీం తొలి సారి ప్రస్తావించింది. అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న చారిత్రక నిర్ణయానికి ధన్యవాదాలు. దేశంలోని ప్రతి ఒక్కరూ దీనికోసమే ఎదురు చూస్తున్నారు.

-గులాం నబీ ఆజాద్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

ఈ వార్త వినగానే సంతోషం వేసింది.

మరోవైపు సుప్రీం తీర్పుపై కశ్మీర్​ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐదు నెలలకు పైగా ఇంటర్నెట్​ సేవలు నిలిపేయడం వల్ల చాలా ఇబ్బంది పడినట్లు తెలిపారు. త్వరలోనే సేవలు తిరిగి ప్రారంభం కావాలని ఆశించారు.

ఇదీ చూడండి:'ముసుగు వ్యక్తుల సమాచారముంటే మాకివ్వండి'

Intro:Body:

A women opens eyes when she was brought for funeral that she was dead in Belagavi.



The incident had taken in Muchchandi village of Belagavi taluk, Belagavi district.



Maalu yallappa Chaugule(55) is the women who shocked everyone. This women was suffering from brain disease from few months. Since there was some major difference in health the women was taken to private hostel on january 7th. She was given ventilator treatment in hospital. But doctors had told that saving her is impossible. hence she was taken to village through abulance. The relatives who carried her through ambulance thought that she was dead and informed other relatives and prepared for the funaral. while relatives were setting everything ready for the funaral and puja the women opens eyes. The people around were shocked and saying that this is the miracle of Yallammadevi.


Conclusion:
Last Updated : Jan 10, 2020, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.