ETV Bharat / bharat

ముస్లింలకు భారత్​ రక్షణ కల్పించాలి: ఓఐసీ

పౌరసత్వ చట్ట సవరణ, అయోధ్య తీర్పు అనంతరం భారత్​లో చోటుచేసుకుంటోన్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు  'ఆర్గనైజేషన్​ ఆఫ్​ ఇస్లామిక్​ కోఆపరేషన్​' పేర్కొంది. ముస్లింలకు, వారి మత కేంద్రాలకు రక్షణ కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. లేదంటే ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

author img

By

Published : Dec 23, 2019, 5:26 AM IST

Updated : Dec 23, 2019, 7:21 AM IST

oic
పౌరసత్వ

భారత్​లో తాజా పరిణామాల నేపథ్యంలో ముస్లింల పరిస్థితిపై ఆర్గనైజేషన్​ ఆఫ్​ ఇస్లామిక్ కోఆపరేషన్​ ఆందోళన వ్యక్తం చేసింది. అయోధ్య తీర్పు, పౌరసత్వ చట్ట సవరణ అనంతరం భారత్​లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఓఐసీ పేర్కొంది. ముస్లింలకు, వారి మత కేంద్రాలకు రక్షణ కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.

oic
ముస్లిం మైనారిటీలకు భారత్​ రక్షణ కల్పించాలి: ఓఐసీ

"భారత్​లో మైనారిటీలైన ముస్లింలను ప్రభావితం చేస్తున్న ఇటీవలి పరిణామాలను ఇస్లామిక్ కోఆపరేషన్​ జనరల్ సెక్రటేరియట్ నిశితంగా పరిశీలిస్తోంది."

- ఓఐసీ సంక్షిప్త ప్రకటన

పాక్​కు అండగా..

ముస్లిం మెజారిటీ ఉన్న 57 సభ్య దేశాల కూటమి ఓఐసీ. సాధారణంగా ఇది పాకిస్థాన్​కు అండగా నిలుస్తుంటుంది.

ఉద్రిక్తతలు చెలరేగవచ్చు..

ఐక్యరాజ్యసమితి నిబంధనలు, అంతర్జాతీయ ఒప్పందాలను అనుసరించి మైనారిటీలపై ఎలాంటి వివక్ష చూపించకుండా, వారి హక్కులు పరిరక్షించాలని ఓఐసీ పేర్కొంది. ఈ సూత్రాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే దేశంలో ఉద్రిక్తతలు చెలరేగే అవకాశముందని, తీవ్రమైన భద్రత చిక్కులు ఏర్పడతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి : ఝార్ఖండ్​లో ఫలితాలు రేపే-హస్తం వైపే ప్రజల మొగ్గు!

భారత్​లో తాజా పరిణామాల నేపథ్యంలో ముస్లింల పరిస్థితిపై ఆర్గనైజేషన్​ ఆఫ్​ ఇస్లామిక్ కోఆపరేషన్​ ఆందోళన వ్యక్తం చేసింది. అయోధ్య తీర్పు, పౌరసత్వ చట్ట సవరణ అనంతరం భారత్​లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఓఐసీ పేర్కొంది. ముస్లింలకు, వారి మత కేంద్రాలకు రక్షణ కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.

oic
ముస్లిం మైనారిటీలకు భారత్​ రక్షణ కల్పించాలి: ఓఐసీ

"భారత్​లో మైనారిటీలైన ముస్లింలను ప్రభావితం చేస్తున్న ఇటీవలి పరిణామాలను ఇస్లామిక్ కోఆపరేషన్​ జనరల్ సెక్రటేరియట్ నిశితంగా పరిశీలిస్తోంది."

- ఓఐసీ సంక్షిప్త ప్రకటన

పాక్​కు అండగా..

ముస్లిం మెజారిటీ ఉన్న 57 సభ్య దేశాల కూటమి ఓఐసీ. సాధారణంగా ఇది పాకిస్థాన్​కు అండగా నిలుస్తుంటుంది.

ఉద్రిక్తతలు చెలరేగవచ్చు..

ఐక్యరాజ్యసమితి నిబంధనలు, అంతర్జాతీయ ఒప్పందాలను అనుసరించి మైనారిటీలపై ఎలాంటి వివక్ష చూపించకుండా, వారి హక్కులు పరిరక్షించాలని ఓఐసీ పేర్కొంది. ఈ సూత్రాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే దేశంలో ఉద్రిక్తతలు చెలరేగే అవకాశముందని, తీవ్రమైన భద్రత చిక్కులు ఏర్పడతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి : ఝార్ఖండ్​లో ఫలితాలు రేపే-హస్తం వైపే ప్రజల మొగ్గు!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Liverpool, England, UK. 22nd December 2019.
1. 00:00 A happy Jurgen Klopp hugs stewardess as he leaves aircraft upon Liverpool's return from CWC triumph in Doha
2. 00:06 Replay
SOURCE: SNTV
DURATION: 00:15
STORYLINE:
Jurgen Klopp's inclusive project at Liverpool saw them collect the one trophy available to them which they had not previously won in Doha on Saturday, the Club World Cup.
Upon their return Klopp was seen sharing a hug with a stewardess on their flight, a sign that he was happy but could also be attributed to an inclusive approach from the German that extends beyond the pitch.  
Last Updated : Dec 23, 2019, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.