ETV Bharat / bharat

పైరేట్స్​ నుంచి 18 మంది భారతీయులు విడుదల - నైజీరియాలో సముద్రపు దొంగలకు బందీలుగా చిక్కిన పద్దెనిమిది భారతీయులను విడుదలు అయ్యారు.

నైజీరియాలో సముద్రపు దొంగలకు బందీలుగా చిక్కిన 18 మంది భారతీయులు విడుదల అయ్యారు. ఈ సమాచారాన్ని నైజీరియాలోని భారత హైకమిషన్​ ట్విటర్​ వేదికగా వెల్లడించింది.

nigeria
పైరేట్స్​ నుంచి 18 మంది భారతీయుల విడుదల
author img

By

Published : Dec 23, 2019, 4:36 AM IST

Updated : Dec 23, 2019, 4:56 AM IST

సముద్రపు దొంగలకు (పైరేట్స్​) చిక్కిన పద్దెనిమిది మంది భారతీయులు విడుదల అయ్యారని నైజీరియాలోని భారత హైకమిషన్​ వెల్లడించింది.

ఇదీ జరిగింది.

డిసెంబరు​ మూడో తేదీన నైజీరియా తీరంలో హాంకాంగ్​ పడవలోని 19 మందిని సముద్రపు దొంగలు అపహరించారు. అందులో పద్దెనిమిది మంది భారతీయులు. ఏఆర్​ఎక్స్​ మారిటైమ్​ సంస్థ ఈ వివరాలను తెలిపింది. ​

nigeria
పైరేట్స్​ నుంచి 18 మంది భారతీయుల విడుదల

"డిసెంబరు 3వ తేదీన సముద్రపు దొంగలు​ అపహరించిన 18 మంది భారతీయులను విడుదల చేస్తున్నట్లు నైజీరియన్​ నౌకదళం, షిపింగ్​ కంపెనీ ధ్రువీకరించింది. బంధితులను సురక్షితంగా విడుదల చేసేందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు."

-భారత హై కమిషన్​ ట్వీట్​

బందీలైన భారతీయులు సురక్షితంగా బయటపడేందుకు.. నైజీరియాలో ఉన్న భారత హై కమిషన్..​ అఫ్రికన్​ దేశాల అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి : ఝార్ఖండ్​లో ఫలితాలు రేపే-హస్తం వైపే ప్రజల మొగ్గు!

సముద్రపు దొంగలకు (పైరేట్స్​) చిక్కిన పద్దెనిమిది మంది భారతీయులు విడుదల అయ్యారని నైజీరియాలోని భారత హైకమిషన్​ వెల్లడించింది.

ఇదీ జరిగింది.

డిసెంబరు​ మూడో తేదీన నైజీరియా తీరంలో హాంకాంగ్​ పడవలోని 19 మందిని సముద్రపు దొంగలు అపహరించారు. అందులో పద్దెనిమిది మంది భారతీయులు. ఏఆర్​ఎక్స్​ మారిటైమ్​ సంస్థ ఈ వివరాలను తెలిపింది. ​

nigeria
పైరేట్స్​ నుంచి 18 మంది భారతీయుల విడుదల

"డిసెంబరు 3వ తేదీన సముద్రపు దొంగలు​ అపహరించిన 18 మంది భారతీయులను విడుదల చేస్తున్నట్లు నైజీరియన్​ నౌకదళం, షిపింగ్​ కంపెనీ ధ్రువీకరించింది. బంధితులను సురక్షితంగా విడుదల చేసేందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు."

-భారత హై కమిషన్​ ట్వీట్​

బందీలైన భారతీయులు సురక్షితంగా బయటపడేందుకు.. నైజీరియాలో ఉన్న భారత హై కమిషన్..​ అఫ్రికన్​ దేశాల అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి : ఝార్ఖండ్​లో ఫలితాలు రేపే-హస్తం వైపే ప్రజల మొగ్గు!

New Delhi, Dec 22 (ANI): Prime Minister Narendra Modi on Sunday asked Chief Minister of West Bengal, Mamata Banerjee why her vision is changed on infiltrators coming from Bangladesh? He further said, few years back, Mamata was pleading in Parliament that the infiltrators coming from Bangladesh should be stopped. PM Modi said, "Mamata didi went from Kolkata to UN. Few years back, she was pleading before Parliament that infiltrators coming from Bangladesh should be stopped. Didi what has happened to you? Why did you change? Why are you spreading rumours? Elections come and go. Why are you scared?"

Last Updated : Dec 23, 2019, 4:56 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.