ETV Bharat / state

'విశాఖకు రాజధానితోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యం' - అమరావతి వార్తలు

విశాఖ జిల్లా తగరపువలస అంబేద్కర్​ జంక్షన్​లో... మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు ఆధ్యర్యంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖ రాజధానిగా విశాఖకు అంతా మద్దతు తెలియజేయాలని కోరారు.

విశాఖ రాజధాని మద్దతుగా ముత్తం శెట్టి శ్రీనివాసరావు ఆధ్యర్యంలో ర్యాలీ
విశాఖ రాజధాని మద్దతుగా ముత్తం శెట్టి శ్రీనివాసరావు ఆధ్యర్యంలో ర్యాలీ
author img

By

Published : Jan 19, 2020, 7:02 PM IST

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్యర్యంలో ర్యాలీ

రాజధానిగా విశాఖపట్నం ప్రతిపాదనకు మద్దతుగా.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖలోని తగరపువలసలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జంక్షన్ నుంచి స్థానిక జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి కావాలంటే... విశాఖను రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించారు.

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్యర్యంలో ర్యాలీ

రాజధానిగా విశాఖపట్నం ప్రతిపాదనకు మద్దతుగా.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖలోని తగరపువలసలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జంక్షన్ నుంచి స్థానిక జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి కావాలంటే... విశాఖను రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించారు.

ఇవీ చదవండి:

అమరావతిలో అన్నీ ఉన్నాయి.. ఇంక విశాఖ ఎందుకు?

Intro:Ap_Vsp_106_19_Capital_Support_Rally_Mantri_Avanthi_Ab_VO_AP10079
బీ రాము భీమునిపట్నం నియోజవర్గం విశాఖ జిల్లా


Body:విశాఖ జిల్లా తగరపువలస అంబేద్కర్ జంక్షన్లో విశాఖ రాజధాని మద్దతుగా రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు తగరపువలస అంబేద్కర్ జంక్షన్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడారు ర్యాలీలో విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జంక్షన్ నుండి స్థానిక జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి కావాలంటే విశాఖ రాజధాని కావాలన్నారు. రాజధానికి ఫ్లకార్డులతో నినాదాలు చేశారు
స్పాట్ బైట్: ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాష్ట్ర మంత్రి


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.