ETV Bharat / state

పాడేరు: ఆటో బోల్తా ఘటనలో... మరొకరు మృతి

author img

By

Published : Jan 22, 2020, 12:14 PM IST

విశాఖ మన్యం పాడేరులో సోమవారం జరిగిన ఆటో ప్రమాదంలో గాయపడిన పది మందిలో మరొకరు ఇవాళ మృతి చెందారు. పెదబయలు మండలం అరడకోట వద్ద ఎదురుగా వస్తున్న జీపును తప్పించబోయి.. 30 అడుగుల పై నుంచి వాగులో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందగా...పది మందికి గాయాలయ్యాయి. తాజాగా మృతుల సంఖ్య రెండుకు చేరింది. చుట్టుమెట్ట-పెదబయలు మార్గంలో రహదారి అస్తవ్యస్తంగా ఉన్న కారణంగా తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

Another person died in the auto accident incident
పాడేరు ఆటోబోల్తా ఘటనలో... మరొకరు మృతి
పాడేరు ఆటోబోల్తా ఘటనలో... మరొకరు మృతి

పాడేరు ఆటోబోల్తా ఘటనలో... మరొకరు మృతి

ఇవీ చదవండి:

కళ్లలో కారం కొట్టి... మహిళ మెడలో గొలుసు చోరీకి యత్నం

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.