ETV Bharat / state

ఇంతగా బారులు తీరిన జనం.. ఎందుకో తెలుసా? - శ్రీకాకుళంలో మందు కోసం బారులు తీరిన ప్రజలు

ఇదేదో సినిమా టికెట్స్ కోసమో.. లేక రైతులు విత్తనాలు, ఎరువుల కోసమో బారులు తీరారనుకుంటే పొరపాటే. ఎందుకంటే గడచిన వారం రోజులుగా మద్యం దుకాణాల్లో నిల్వలు సక్రమంగా లేని కారణంగా ఇలా జనాలు మందు కోసం క్యూ కట్టారు.

people are que for wine in srikakulam district
దుకాణాల ముందు బారులు.. మద్యం కోసమే
author img

By

Published : Jan 19, 2020, 10:46 PM IST

దుకాణాల ముందు బారులు.. మద్యం కోసమే

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం నిల్వలు లేకపోవడంపై అక్కడి మందుబాబులు బెంగ పెట్టుకున్నట్టున్నారు. ఆదివారం రణస్థలం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల ముందు.. ఉదయం 6 గంటల నుంచే బారులు తీరారు. మద్యం కోసం పలువురు వాగ్వాదాలు, కొట్లాటలు చేశారు. ఇదే అదునుగా చేసుకొని కొంతమంది బెల్ట్ వ్యాపారులు ఇష్టానుసారంగా.. నచ్చిన ధరకు మద్యం విక్రయాలు చేస్తున్నారని పలువురు మందుబాబులు వాపోయారు.

దుకాణాల ముందు బారులు.. మద్యం కోసమే

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం నిల్వలు లేకపోవడంపై అక్కడి మందుబాబులు బెంగ పెట్టుకున్నట్టున్నారు. ఆదివారం రణస్థలం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల ముందు.. ఉదయం 6 గంటల నుంచే బారులు తీరారు. మద్యం కోసం పలువురు వాగ్వాదాలు, కొట్లాటలు చేశారు. ఇదే అదునుగా చేసుకొని కొంతమంది బెల్ట్ వ్యాపారులు ఇష్టానుసారంగా.. నచ్చిన ధరకు మద్యం విక్రయాలు చేస్తున్నారని పలువురు మందుబాబులు వాపోయారు.

ఇదీ చదవండి:

సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో.. ఘరానా మోసం

Intro:AP_SKLM_21_19_WINE_SHOP_MUNDU_BHARULU_AV_AP10139

దుకాణాల ముందు మద్యం కోసం బారులు తీరిన జనం

ఇదేదో సినిమా టికెట్స్ లేక రైతులు విత్తనాలు ఎరువుల కోసం బార్లు తిన్నట్లు అనుకుంటే పొరపాటే గడచిన వారం రోజులుగా మద్యం దుకాణాల్లో మద్యం నిల్వలు సక్రమంగా లేకపోవడంతో మద్యం కోసం దుకాణాల ముందు ఇలా గంటల తరబడి జనం బారులు తీరుతూ కనిపిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలు మందులు లేకపోవడంతో మందుబాబులు సీసా కోసం గంటల తరబడి క్యూ లైన్లు వేచి చూస్తున్నారు. ఆదివారం రణస్థలం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలలో మద్యం నిల్వలు లేకపోవడంతో 6 గంటల గా దుకాణాలు ఇప్పుడు తెరుస్తారని అని క్యూలైన్లో జనాలు వేచి ఉన్నారు. మద్యం కోసం పలువురు వాగ్వాదాలు కొట్లాటలు జరిగాయి. ఇది అదునుగా చేసుకొని కొంతమంది బెల్ట్ వ్యాపారులు ఇష్టానుసారంగా నచ్చని ధరకు మద్యం విక్రయాలు చేస్తున్నారని పలువురు మందుబాబులు వాపోతున్నారు.






Body:బారులు


Conclusion:బారులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.