కర్ణాటక నుంచి మద్యాన్ని తీసుకొచ్చి కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో అమ్ముతున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద 801 టెట్రా ప్యాకెట్లు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.
ఇదీ చదవండి:కొయ్యలగూడెంలో 350 కిలోల గంజాయి స్వాధీనం