ETV Bharat / state

కర్నూలులో కర్ణాటక మద్యం పట్టివేత... నలుగురి అరెస్టు... - కర్ణాటక మద్యం స్వాధీనం వార్తలు

కర్నూలు జిల్లా కౌతళం మండలంలో 801 టెట్రా మద్యం ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులో తీసుకున్నారు. ఈ సరకు కర్ణాటక నుంచి వస్తున్నట్టు తేల్చారు.

స్వాధీనం చేసుకున్న టెట్రా ప్యాకెట్లు
author img

By

Published : Oct 23, 2019, 7:30 PM IST

కర్నూలులో స్వాధీనం చేసుకున్న టెట్రా ప్యాకెట్లు

కర్ణాటక నుంచి మద్యాన్ని తీసుకొచ్చి కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో అమ్ముతున్న ముఠాను ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద 801 టెట్రా ప్యాకెట్లు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.

ఇదీ చదవండి:కొయ్యలగూడెంలో 350 కిలోల గంజాయి స్వాధీనం

కర్నూలులో స్వాధీనం చేసుకున్న టెట్రా ప్యాకెట్లు

కర్ణాటక నుంచి మద్యాన్ని తీసుకొచ్చి కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో అమ్ముతున్న ముఠాను ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద 801 టెట్రా ప్యాకెట్లు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.

ఇదీ చదవండి:కొయ్యలగూడెంలో 350 కిలోల గంజాయి స్వాధీనం

spot() 23.10.19 ap_knl_71_23_800pkts_madhyam_seez_ap10053 reporter-ravindraprasad,adoni .9440027878. అక్రమంగా కర్ణాటక మద్యం అమ్ముతున్న నలుగురిని అదుపులో తీసుకొని,801 టెట్రా పాకెట్ల కర్ణాటక మద్యాన్ని ఎక్సైజ్ సిబ్బంది సీజ్ చేశారు.కర్నూలు జిల్లా డిప్యూటీ కమీషనర్ శ్రీ చెన్న కేశవ రావు గారి ఆదేశాల మేరకు ఆదోని ఎన్ఫోర్స్మెంట్ సీఐ కృష్ణమూర్తి ,సిబ్బంది... కర్ణాటక మద్యం అక్రమ రవాణా పై ఎక్సైజ్ సిబ్బంది విస్తృత తనిఖీలు చేశారు. కౌతాళం మండలం లో అక్రమంగా కర్ణాటక మద్యం అమ్ముతున్న నలుగురును అరెస్టు చేశారు, వారి వద్ద మూడు ద్విచక్ర వాహనాలు, 801 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం. కేసు నమోదు, రిమాండు తరలించమని కృష్ణమూర్తి తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.