ETV Bharat / state

పరిటాలలో 34 రాతి క్వారీలు నిలుపుదల - latest news on paritala stone quarey

కృష్ణాజిల్లాలో 34 క్వారీలను అధిాకారులు మూసివేశారు. కంచికచర్ల మండలం పరిటాలలోని 34 రాతి క్వారీలలో భద్రత ఏర్పాట్లు సక్రమంగా లేవన్న కారణంతో నిలుపుదల చేస్తూ.. గనులు, భూగర్భ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు

పరిటాలలో 34 రాతి క్వారీలు నిలుపుదల
author img

By

Published : Oct 23, 2019, 5:50 PM IST

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాలలోని 34 రాతి క్వారీలను నిలుపుదల చేస్తూ గనులు, భూగర్భ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మైనింగ్‌ భద్రత ఇంజనీర్లు లేరన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్​ అధికారుల నివేదిక మేరకు గనుల శాఖ అధికారులు ఈ క్వారీలపై చర్యలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాలలోని 34 రాతి క్వారీలను నిలుపుదల చేస్తూ గనులు, భూగర్భ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మైనింగ్‌ భద్రత ఇంజనీర్లు లేరన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్​ అధికారుల నివేదిక మేరకు గనుల శాఖ అధికారులు ఈ క్వారీలపై చర్యలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి

ఇసుక సరఫరాకు జేసీలు ప్రత్యేక దృష్టి సారించాలి: జగన్​

ap_vsp_05_23_sit_first_meet_av_3182025 రిపోర్టర్ : ఆదిత్య పవన్ కెమెరా: కె శ్రీనివాసరావు @విశాఖలో భూ ఆక్రమణలు పై ప్రత్యేక దర్యాప్తు బృందం తొలి భేటి . విశ్రాంత ఐ ఏ ఎస్ విజయకుమార్ నేతృత్వంలో జరుగుతున్న విచారణ ( )విశాఖ భూఆక్రమణలు పై విజయకుమార్ నేతృత్వంలో సిట్ దర్యాప్తు బృందం విశాఖ కలెక్టరెట్లో తొలి సారిగా సమావేశమైంది. విశాఖ కలెక్టరేట్ కి వచ్చిన సిట్ అధికారులు విజయకుమార్, అనురాధ లకు పుష్పగుచ్ఛంతో కలెక్టర్ వినయ్ చంద్ స్వాగతం పలికారు.అనంతరం కలెక్టరేట్ సమావేశమందిరంలో సిట్ బృందం చర్చింది. విజయకుమార్, అనురాధ, కలెక్టర్ వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ శివశంకర్, జివిఎంసి కమిషనర్ సృజన, విఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, నగర పోలీస్ కమిషనర్ ఆర్ కె మీనాలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం విశాఖ భూఅక్రమాలపై సమగ్ర దర్యాప్తులో భాగంగా ఈ దర్యాప్తు బృందం పనిచేస్తుంది....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.