ETV Bharat / state

స్తంభించిన కృష్ణాయపాలెం.. రోడ్డుపై బైఠాయించిన రైతులు

author img

By

Published : Jan 20, 2020, 5:37 PM IST

మూడు రాజధానులు వద్దంటూ కృష్ణాయపాలెంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. రైతుల ఆందోళనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ట్రాఫిక్ స్తంభించిపోయింది. రైతులు, రైతుకూలీలు రహదారి దిగ్బంధం చేసి రాస్తారోకో నిర్వహించారు. మూడు రాజధానులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

krishnayapalem farmers agitation againest three capitals in a ap state
స్తంభించిన కృష్ణాయపాలెం..రోడ్డుపై బైఠాయించిన రైతులు..

.

స్తంభించిన కృష్ణాయపాలెం..రోడ్డుపై బైఠాయించిన రైతులు..

ఇదీ చదవండి:మూడు రాజధానులు ఉంటే తప్పేంటి..!?

.

స్తంభించిన కృష్ణాయపాలెం..రోడ్డుపై బైఠాయించిన రైతులు..

ఇదీ చదవండి:మూడు రాజధానులు ఉంటే తప్పేంటి..!?

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.