మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని... ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనటానికి వచ్చిన ఎంపీ శ్రీధర్... కమిటీ నివేదిక ప్రకారం నిర్ణయం జరుగుతుందన్నారు.
ఇదీ చదవండి