ETV Bharat / state

మోత్కూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి - మోత్కూరులో రోడ్డు ప్రమదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని కాశవారిగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

మోత్కూరులో రోడ్డు ప్రమదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
author img

By

Published : Nov 11, 2019, 11:58 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని కాశవారి గూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు ఎదురుగా వస్తున్న తుపాన్​ వాహనాన్ని ఢీ కొట్టారు. ప్రమాదంలో ఇద్దరు ఘటనా స్థలిలోనే మృత్యువాతపడ్డారు. ఒకరు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

హైదరాబాద్​లో ఓల్డ్ మేరి కళాశాలలో నర్సింగ్ చదువుతున్న సాయిచరణ్, తేజగౌడ్... శ్రీకర్ హాస్పిటల్​లో పనిచేస్తున్న తిరుమలేశ్​తో కలిసి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూర్​ వద్ద ఓ ఫంక్షన్​లో పాల్గొనేందుకు ద్విచక్రవాహనంపై వస్తున్నారు. మోత్కూరు కాశవారిగూడెం వద్ద ఎదురుగా వస్తున్న తుపాన్​ వాహనాన్ని బలంగా ఢీ కొట్టారు. ప్రమాదంలో ఇద్దరు ఘటనా స్థలిలోనే మృతి చెందారు. ఒకరు తీవ్రగాయాలపాలవగా భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతులు సంగారెడ్డి, ఆదిలాబాద్​కు చెందిన వారిగా గుర్తించారు.

మోత్కూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

ఇదీ చూడండి: 8 గంటల రెస్క్యూ... లోకోపైలెట్‌ సురక్షితం

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని కాశవారి గూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు ఎదురుగా వస్తున్న తుపాన్​ వాహనాన్ని ఢీ కొట్టారు. ప్రమాదంలో ఇద్దరు ఘటనా స్థలిలోనే మృత్యువాతపడ్డారు. ఒకరు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

హైదరాబాద్​లో ఓల్డ్ మేరి కళాశాలలో నర్సింగ్ చదువుతున్న సాయిచరణ్, తేజగౌడ్... శ్రీకర్ హాస్పిటల్​లో పనిచేస్తున్న తిరుమలేశ్​తో కలిసి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూర్​ వద్ద ఓ ఫంక్షన్​లో పాల్గొనేందుకు ద్విచక్రవాహనంపై వస్తున్నారు. మోత్కూరు కాశవారిగూడెం వద్ద ఎదురుగా వస్తున్న తుపాన్​ వాహనాన్ని బలంగా ఢీ కొట్టారు. ప్రమాదంలో ఇద్దరు ఘటనా స్థలిలోనే మృతి చెందారు. ఒకరు తీవ్రగాయాలపాలవగా భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతులు సంగారెడ్డి, ఆదిలాబాద్​కు చెందిన వారిగా గుర్తించారు.

మోత్కూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

ఇదీ చూడండి: 8 గంటల రెస్క్యూ... లోకోపైలెట్‌ సురక్షితం

Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryapet.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ని కాశవారిగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్రగాలు 108 లో హాస్పిటల్ కుతరలింపు.

విరాల్లొకి వెళ్ళితే హైద్రాబాద్ లో ఓల్డ్ మేరి కళాశాలలో నర్సింగ్ చదువుతున్న సాయిచరణ్ , తేజగౌడ్ మరియు శ్రీకర్ హాస్పిటల్ లో పనిచేస్తున్న తిరుమలేశ్ ముగ్గురు సోమవారం సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూర్ మండలం బోడ్డుగూడె గ్రామంలో ని ఓ ఫంక్షన్ ను హాజరవడానికి TS 07 GM 8007 నెంబరు గల ద్విచక్రవాహనం పై సంగారెడ్డి నుంచి బయలు దేరి రాత్రి 7-30 సమయంలో మోత్కూరు కాశవారిగూడెం వద్ద ఎదురు వస్తున్న AP 29 T 3343 నెంబరు గల తుఫాన్ వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు మరొకరి తలకు తీవ్ర గాయాలు కావడంతో 108 లో భువనగిరి ఏరియా హస్పిటల్ కుతరలించారు.
ప్రమాదానికి.గురైనవారు సంగారెడ్డి ,అదిలాబాద్ , బొడ్డుగూడెం గ్రామస్తులుగా గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలవాలసి ఉంది.




Body:.


Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.