ETV Bharat / state

రాయిగిరి - మోత్కూర్​ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం - రాయిగిరి మోత్కూరు రోడ్డు నిర్మాణం ప్రారంభం

రాయిగిరి నుంచి మోత్కూర్ వరకు నిర్మించనున్న రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. కొవిడ్​ కారణంగా ఇప్పటికే పనులు ఆలస్యమయ్యాయని... రోడ్డు నిర్మాణం వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ విప్​ గొంగిడి సునీత... వారం క్రితం జరిగిన సమావేశంలో అధికారులను ఆదేశించారు.

రాయిగిరి- మోత్కూర్​ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
రాయిగిరి- మోత్కూర్​ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
author img

By

Published : Aug 12, 2020, 8:54 PM IST

భువనగిరి జిల్లాలోని రాయిగిరి నుంచి మోత్కూర్​ వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఎనిమిది కోట్ల వ్యయంతో 17 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు.

9 నెలల క్రితం పనులు మంజూరు అయినప్పటికీ కొవిడ్​ కారణంగా టెండర్లు పిలవడంలో ఆలస్యమైంది. వారం క్రితం ఆర్​అండ్​బీ అధికారులతో సమావేశమైన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్​ రెడ్డి... పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు పనులు ప్రారంభంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

భువనగిరి జిల్లాలోని రాయిగిరి నుంచి మోత్కూర్​ వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఎనిమిది కోట్ల వ్యయంతో 17 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు.

9 నెలల క్రితం పనులు మంజూరు అయినప్పటికీ కొవిడ్​ కారణంగా టెండర్లు పిలవడంలో ఆలస్యమైంది. వారం క్రితం ఆర్​అండ్​బీ అధికారులతో సమావేశమైన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్​ రెడ్డి... పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు పనులు ప్రారంభంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.