యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలం (డి) రాపాకలో కరోనా బారిన పడిన 50 కుటుంబాలకు ఎమ్మెల్యే గాదరి కిశోర్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. గ్రామంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం వల్ల ఈ నెల 4 న సందర్శించారు. గ్రామస్థులను, బాధితులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తన వంతు సాయంగా నిత్యావసర సరుకులు, గుడ్లు, పండ్లు పంపించగా... వైస్ ఎంపీపీ దైద పురుషోత్తం రెడ్డి గ్రామంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నా వీరస్వామి, సింగిల్ విండో డైరెక్టర్ సంగు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దాతృత్వం... కరోనా బాధితులకు నిత్యావసరాలు పంపిణీ - gadari kishore help
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు మండలం రాపాకలో కరోనా బాధితులకు నిత్యావసరాలు అందించారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్ తన వంతుగా 50 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీచేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలం (డి) రాపాకలో కరోనా బారిన పడిన 50 కుటుంబాలకు ఎమ్మెల్యే గాదరి కిశోర్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. గ్రామంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం వల్ల ఈ నెల 4 న సందర్శించారు. గ్రామస్థులను, బాధితులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తన వంతు సాయంగా నిత్యావసర సరుకులు, గుడ్లు, పండ్లు పంపించగా... వైస్ ఎంపీపీ దైద పురుషోత్తం రెడ్డి గ్రామంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నా వీరస్వామి, సింగిల్ విండో డైరెక్టర్ సంగు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమించిన ప్రభుత్వం