ETV Bharat / state

కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఏంటీ... ఇదేమైనా రాజుల కాలమా? - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం

మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలపించాలని మోత్కురులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అన్న వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.

congress mla komatireddy rajagopal reddy pracharam in motkur
'ఇదేమైనా రాజులకాలమా? కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అవ్వడానికి'
author img

By

Published : Jan 16, 2020, 10:10 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పండుగ రోజు సైతం ప్రచారాలు నిర్వహిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. మోత్కూరు, పోతాయిగడ్డ, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, శ్రీకాంత్ చారి చౌరస్తా, కాశవారిగూడెం, కొండగడపలో రోడ్​షో నిర్వహించారు.

'ఇదేమైనా రాజులకాలమా? కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అవ్వడానికి'
ఇదేమైనా రాజుల కాలమా? కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అవ్వడానికి అంటూ విమర్శించారు. ప్రశ్నించే గొంతుక లేకుండా చూసేందుకు తెరాస ప్రభుత్వం చూస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​కు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పండుగ రోజు సైతం ప్రచారాలు నిర్వహిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. మోత్కూరు, పోతాయిగడ్డ, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, శ్రీకాంత్ చారి చౌరస్తా, కాశవారిగూడెం, కొండగడపలో రోడ్​షో నిర్వహించారు.

'ఇదేమైనా రాజులకాలమా? కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అవ్వడానికి'
ఇదేమైనా రాజుల కాలమా? కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అవ్వడానికి అంటూ విమర్శించారు. ప్రశ్నించే గొంతుక లేకుండా చూసేందుకు తెరాస ప్రభుత్వం చూస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​కు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Intro:Contributor: Anil
Center:  Tungaturthi
Dear:  Suryapet
Cell: 9885004364


Body:యాదాద్రి భువనగిరి జిల్లా. మోత్కూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంక్రాంతి పండుగను సైతం లెక్కచేయకుండా కాంగ్రెస్ తమ ప్రచారం కొనసాగుతోంది ఈ ప్రచారంలో మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ,మోత్కూరు పోతాయిగడ్డ ,పాత బస్టాండ్ , కొత్తబస్టాండ్, శ్రీకాంత్ చారి చౌరస్తా, కాశవారిగూడెం, కొండగడప లో తమ రోడ్డషో నిర్వహించారు.
మోత్కూరు . పాత బస్టాండ్ లో ఓటల్లను ఉద్దేశించి మాట్లాడుతూ గత పాలకులు మోత్కూరు అభివృద్ధి కి అడ్డంకిఅయ్యారని మన మోత్కూరు ను అభివృద్ధి పరుచుకోవడానికి మంచి అవకాశం వచ్చింది , మున్సిపాలిటీ ఎన్నికల్లో 12 వార్డులకు 12 మంది డైనమైట్ అభ్యర్థులు నిలబడ్డారని , వీరందరినీ ఆదరించి చెయ్యి గుర్తు కు ఓటేసి గెలిపిస్తే 11వ వార్డు మెంబర్ గా గుర్రం కవిత మున్సిపల్ చైర్ పర్సన్ అవుతుంది అని అప్పుడే మోత్కూరు ను అభివృద్ధి పరుచుకోగలమని మోత్కూరు అభివృద్ధి కి కోమటిరెడ్డి బ్రదర్స్ తోడుగా ఉంటామని అన్నారు.


Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.