ETV Bharat / state

ప్రైవేటు టీచర్లకు అండగా తెలంగాణ ప్రభుత్వం - Motkuru Mandal Center

ప్రైవేటు టీచర్లకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉందని మోత్కూర్​ కమిటీ వైస్​ ఛైర్మన్​ యాకూబ్​రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు టీచర్లకు నెలకు 2000రూపాయల ఆర్థిక సాయంతో పాటు 25 కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తూ అండగా నిలిచిందని వెల్లడించారు.

A rice distribution program for private teachers was organized at the Motkuru Mandal Center in Yadadri district
ప్రైవేటు ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ
author img

By

Published : Apr 24, 2021, 9:21 PM IST

యాదాద్రి జిల్లా మోత్కురు మండల కేంద్రంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలో కరోనా విజృంభణ, లాక్​డౌన్​ వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రైవేటు పాఠశాల టీచర్లను ఆదుకోవడానికి తెరాస ప్రభుత్వం ముందుకొచ్చిందని మోత్కూర్​ కమిటీ వైస్​ ఛైర్మన్​ యాకూబ్​రెడ్డి పేర్కొన్నారు.

ప్రైవేటు టీచర్లకు నెలకు 2000రూపాయల ఆర్థిక సాయంతో పాటు 25 కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తూ అండగా నిలిచిందని వెల్లడించారు. ఇప్పటికే వీరి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయ్యాయని… తెలిపారు.

యాదాద్రి జిల్లా మోత్కురు మండల కేంద్రంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలో కరోనా విజృంభణ, లాక్​డౌన్​ వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రైవేటు పాఠశాల టీచర్లను ఆదుకోవడానికి తెరాస ప్రభుత్వం ముందుకొచ్చిందని మోత్కూర్​ కమిటీ వైస్​ ఛైర్మన్​ యాకూబ్​రెడ్డి పేర్కొన్నారు.

ప్రైవేటు టీచర్లకు నెలకు 2000రూపాయల ఆర్థిక సాయంతో పాటు 25 కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తూ అండగా నిలిచిందని వెల్లడించారు. ఇప్పటికే వీరి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయ్యాయని… తెలిపారు.

ఇదీ చదవండి: పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్ఠం చేస్తేనే గ్రామ స్వరాజ్యం : కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.