ETV Bharat / state

విద్యుదాఘాతంతో పొలంలోనే యువరైతు మృతి - విద్యుదాఘాతంతో పొలంలోనే యువరైతు మృతి

తోటి రైతు పొలంలో కూలీ పనులకు వెళ్లాడో యువకుడు. దురదృష్టవశాత్తు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

farmer
విద్యుదాఘాతంతో పొలంలోనే యువరైతు మృతి
author img

By

Published : Jan 5, 2020, 1:07 PM IST

వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్ నగర్ గ్రామానికి చెందిన మద్దెబోయిన రాజు అనే రైతు... కామిండ్ల ఎల్లయ్యకు చెందిన పొలంలో కూలీ పనికి వెళ్లాడు. ఈ క్రమంలో పొలంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను గమనించలేదు. ఒక్కసారిగా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహం వద్దకు చేరుకొని యజమాని ఎల్లయ్య నిర్లక్ష్యం కారణంగానే రాజు చనిపోయినట్టు తెలిపారు. పొలంలోనే శవాన్ని ఉంచి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుని బంధువులకు సర్ది చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులకు తప్పక న్యాయం చేయాలని కోరుతూ... ఆందోళనను విరమించారు.

విద్యుదాఘాతంతో పొలంలోనే యువరైతు మృతి

ఇవీ చూడండి: కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్ నగర్ గ్రామానికి చెందిన మద్దెబోయిన రాజు అనే రైతు... కామిండ్ల ఎల్లయ్యకు చెందిన పొలంలో కూలీ పనికి వెళ్లాడు. ఈ క్రమంలో పొలంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను గమనించలేదు. ఒక్కసారిగా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహం వద్దకు చేరుకొని యజమాని ఎల్లయ్య నిర్లక్ష్యం కారణంగానే రాజు చనిపోయినట్టు తెలిపారు. పొలంలోనే శవాన్ని ఉంచి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుని బంధువులకు సర్ది చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులకు తప్పక న్యాయం చేయాలని కోరుతూ... ఆందోళనను విరమించారు.

విద్యుదాఘాతంతో పొలంలోనే యువరైతు మృతి

ఇవీ చూడండి: కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

Intro:tg_wgl_36_05_raithu_mruthi_av_ts10144


Body:() వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్ నగర్ గ్రామంలో ఓ రైతు విద్యుత్ షాక్ తో మృత్యువాతపడ్డాడు. ఇదే గ్రామానికి చెందిన మద్దెబోయిన రాజు అనే రైతు కామిండ్ల ఎల్లయ్య కు చెందిన పొలంలో కూలి పనికి వెళ్ళాడు. ఈ క్రమంలో పొలంలో ప్రమాదకరంగా వాలి ఉన్న విద్యుత్ తీగలను గమనించక పోవడంతో తీగలు తగిలి షాక్ కు గురై నిన్న సాయంత్రం మరణించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు మృతదేహం వద్దకు చేరుకొని యజమాని ఎల్లయ్య నిర్లక్ష్యం కారణంగానే రాజు చనిపోయినట్టు తెలిపారు. పొలంలోనే శవాన్ని ఉంచి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుని బంధువులకు సర్ది చెప్పారు. దాంతో ఆందోళన సద్దుమణిగింది. మృతి చెందిన రాజు కుటుంబానికి న్యాయం చేయాలంటూ పోలీసులను కోరారు కుటుంబ సభ్యులు.


Conclusion:() వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్ నగర్ గ్రామంలో ఓ రైతు విద్యుత్ షాక్ తో మృత్యువాతపడ్డాడు. ఇదే గ్రామానికి చెందిన మద్దెబోయిన రాజు అనే రైతు కామిండ్ల ఎల్లయ్య కు చెందిన పొలంలో కూలి పనికి వెళ్ళాడు. ఈ క్రమంలో పొలంలో ప్రమాదకరంగా వాలి ఉన్న విద్యుత్ తీగలను గమనించక పోవడంతో తీగలు తగిలి షాక్ కు గురై నిన్న సాయంత్రం మరణించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు మృతదేహం వద్దకు చేరుకొని యజమాని ఎల్లయ్య నిర్లక్ష్యం కారణంగానే రాజు చనిపోయినట్టు తెలిపారు. పొలంలోనే శవాన్ని ఉంచి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుని బంధువులకు సర్ది చెప్పారు. దాంతో ఆందోళన సద్దుమణిగింది. మృతి చెందిన రాజు కుటుంబానికి న్యాయం చేయాలంటూ పోలీసులను కోరారు కుటుంబ సభ్యులు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.