వికారాబాద్ జిల్లా కులకచర్ల తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి పంపిణీ చేశారు. పేద కుటుంబాల్లో పెళ్లిళ్లకు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాల వల్ల నిరుపేద కుటుంబాల్లోని ఎందరో మహిళలకు వివాహాలవుతున్నాయన్నారు.
ఇవీ చూడండి: ఆ విషయం గురించి కేటీఆర్తో మాట్లాడా: కిషన్రెడ్డి