వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో పేదలకు మాజీ డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు భీమ్రెడ్డి నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. ఆపత్కాల సమయంలో తనకు తోచిన సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా పూటగడవని పరిస్థితి ఉంటే తమను సంప్రదించాలని కోరారు.
ఇవీచూడండి: 'కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం'