ETV Bharat / state

'రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం' - congress muncipal election meeting in huzurnagar

హుజూర్​నగర్​లో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్​ రెడ్డి పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని రెండు పురపాలికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

'రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం'
'రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం'
author img

By

Published : Jan 1, 2020, 12:53 AM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ​నియోజకవర్గంలోని హుజూర్​నగర్, నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నికల్లో తప్ప నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యత సాధించిందన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ కృషి చేయాలని కోరారు. కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని, అందరికీ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పద్మావతి రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

'రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం'

ఇదీ చూడండి: పోలీసులు స్ట్రిక్ట్.. ఈసారి తగ్గిన ఈవెంట్ల జోష్​...

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ​నియోజకవర్గంలోని హుజూర్​నగర్, నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నికల్లో తప్ప నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యత సాధించిందన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ కృషి చేయాలని కోరారు. కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని, అందరికీ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పద్మావతి రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

'రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం'

ఇదీ చూడండి: పోలీసులు స్ట్రిక్ట్.. ఈసారి తగ్గిన ఈవెంట్ల జోష్​...

Intro:సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుని ప్రార్థించాను అన్నారు హుజూర్నగర్ నియోజకవర్గంలో హుజుర్ నగర్, నేరేడుచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అన్నారు హుజూర్నగర్ లో అక్రమ లేఅవుట్లు భూకబ్జా ఎక్కువ అవుతున్నాయని అన్నారు మున్సిపాలిటీ ఎన్నికల్లో కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు
ఇప్పటివరకు పార్లమెంటు సమావేశాలు రాష్ట్ర టిపిసిసి అధ్యక్షుడిగా ఉండటం వలన కార్యకర్తలకు అందుబాటులో లేక పోయాను మరికొన్ని రోజుల్లో టిపిసిసి నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి తప్పుకున్న తర్వాత హుజూర్నగర్ కోదాడ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం అని అన్నారు అంతేకాకుండా కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే సహించేది లేదన్నారు మున్సిపల్ ఎన్నికల్లో నేను పద్మావతి రెడ్డి ప్రచారంలో పాల్గొంటారని అన్నారు Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజుర్ నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.