ETV Bharat / state

'నా భూమి నాకిప్పించకుంటే.. దూకుతా!' - land issue

తన భూమి తనకు ఇప్పించాలని లేకుంటే కిందకు దూకుతానని... సూర్యాపేట జిల్లా బకాయిగూడెంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ట్యాంకెక్కి బెదిరించాడు. న్యాయం చేస్తామన్న పోలీసుల హామీతో ట్యాంక్ దిగి కిందకు వచ్చాడు.

'నా భూమి నాకిప్పించకుంటే.. దూకుతా!'
author img

By

Published : Nov 13, 2019, 6:51 PM IST

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బకాయిగూడెంలో.. కీత వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వాటర్ ట్యాంక్​ ఎక్కి హల్​చల్​ సృష్టించాడు. తన భూమి తనకు ఇప్పించాలని డిమాండ్ చేశాడు. తన 28 గుంటల భూమిని 2018లో... మేడ్చల్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్న వెంకట సూర్యనారాయణకు 8 లక్షల 40 వేలకు అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నాడు. మొదటి విడతగా.. 4 లక్షల 20 వేలు చెల్లించాడు. మిగతా డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నాడు.

గ్రామ పెద్దల సమక్షంలో.. మిగతా 4 లక్షల 20వేలు చెల్లించేందుకు వెంకట సూర్యనారాయణ 6 నెలల గడువు కోరాడు. పెద్దమనుషుల సమక్షంలో గడువు పొడిగిస్తూ ఒప్పందం చేసుకున్నారు. అయినా ఇంతవరకు చెల్లించలేదని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశాడు. చెల్లించిన డబ్బులు తిరిగిస్తా... తన భూమి తనకు ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోనందునే ఇలా చేసినట్లు తెలిపాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా వెంకటేశ్వర్లు ట్యాంకు దిగి కిందికి వచ్చాడు.

'నా భూమి నాకిప్పించకుంటే.. దూకుతా!'

ఇదీ చూడండి : శబరిమల, రఫేల్​ కేసులపై రేపు సుప్రీం తీర్పు

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బకాయిగూడెంలో.. కీత వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వాటర్ ట్యాంక్​ ఎక్కి హల్​చల్​ సృష్టించాడు. తన భూమి తనకు ఇప్పించాలని డిమాండ్ చేశాడు. తన 28 గుంటల భూమిని 2018లో... మేడ్చల్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్న వెంకట సూర్యనారాయణకు 8 లక్షల 40 వేలకు అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నాడు. మొదటి విడతగా.. 4 లక్షల 20 వేలు చెల్లించాడు. మిగతా డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నాడు.

గ్రామ పెద్దల సమక్షంలో.. మిగతా 4 లక్షల 20వేలు చెల్లించేందుకు వెంకట సూర్యనారాయణ 6 నెలల గడువు కోరాడు. పెద్దమనుషుల సమక్షంలో గడువు పొడిగిస్తూ ఒప్పందం చేసుకున్నారు. అయినా ఇంతవరకు చెల్లించలేదని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశాడు. చెల్లించిన డబ్బులు తిరిగిస్తా... తన భూమి తనకు ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోనందునే ఇలా చేసినట్లు తెలిపాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా వెంకటేశ్వర్లు ట్యాంకు దిగి కిందికి వచ్చాడు.

'నా భూమి నాకిప్పించకుంటే.. దూకుతా!'

ఇదీ చూడండి : శబరిమల, రఫేల్​ కేసులపై రేపు సుప్రీం తీర్పు

Intro:సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బకాయి గూడెం గ్రామంలో వాటర్ ట్యాంక్ ఎక్కి కీత వెంకటేశ్వర్లు అనే వ్యక్తి హల్చల్ సృష్టించాడు తన భూమి తనకు ఇప్పించాలని లేదంటే వాటర్ ట్యాంక్ నుండి దూకుతానని బెదిరించాడు 2007లో వీరభద్రం అనే వ్యక్తి నుండి 28 కుంటల అసైన్డ్ భూమిని 38 వేల రూపాయలకు కొనుగోలు చేశారు 2018 లో ఈ భూమిని వెంకట సూర్యనారాయణ కి ఎనిమిది లక్షల 40 వేల రూపాయలకు అమ్మడం జరిగింది సూర్యనారాయణ మేడ్చల్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు మొదట విడతగా నాలుగు లక్షల 20 వేల రూపాయలు ఇవ్వగా రెండో విడతలో మరో 4 లక్షల 20 వేల రూపాయలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించాడు పెద్దమనుషుల సమక్షంలో ఆరు నెలలు గడువు కోరగా దానికి మరో ఎగ్రిమెంట్ పెద్దమనుషుల సమక్షంలో రాశారని నాలుగు లక్షల 20 వేల రూపాయలు చెల్లించకుండా తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు తాను ఇచ్చిన డబ్బు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని తన భూమి తనకు కావాలని అంటూ ఎన్నిసార్లు అధికారులు పెద్దమనుషుల వద్దకు వెళ్లిన న్యాయం జరగడం లేదంటూ తెలిపారు స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తానని తెలపడంతో వాటర్ ట్యాంక్ దిగడం జరిగిందిBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ huzurnagarConclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.