ETV Bharat / state

భక్తులతో కిటకిటలాడుతున్న వర్గల్​ విద్యాధరి క్షేత్రం

author img

By

Published : Jan 1, 2020, 3:57 PM IST

నూతన సంవత్సరం సందర్భంగా వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

vargal
భక్తులతో కిటకిటలాడుతున్న వర్గల్​ విద్యాధరి క్షేత్రం

రెండవ బాసరగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాధరి క్షేత్రానికి నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని అమ్మవారిని దర్శఇంచుకున్నారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో విద్యాధరి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది.

ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆలయానికి వచ్చిన ప్రతి భక్తునికి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

భక్తులతో కిటకిటలాడుతున్న వర్గల్​ విద్యాధరి క్షేత్రం

ఇవీ చూడండి: యాదాద్రిలో పొటెత్తిన భక్తజనం

రెండవ బాసరగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాధరి క్షేత్రానికి నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని అమ్మవారిని దర్శఇంచుకున్నారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో విద్యాధరి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది.

ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆలయానికి వచ్చిన ప్రతి భక్తునికి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

భక్తులతో కిటకిటలాడుతున్న వర్గల్​ విద్యాధరి క్షేత్రం

ఇవీ చూడండి: యాదాద్రిలో పొటెత్తిన భక్తజనం

Intro:tg_srd_16_01_wargal_saraswati_raddi_av_ts10054 అశోక్ గజ్వెల్ సిద్దిపేట జిల్లా నూతన సంవత్సరం సందర్భంగా వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు


Body:రెండవ బాసర గా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాధరి క్షేత్రానికి నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చారు. ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారికి దర్శనాన్ని తీసుకొని నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు భక్తులు భారీగా తరలి రావడంతో విద్యాధరి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టారు ఆలయానికి వచ్చిన ప్రతి భక్తునికి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు


Conclusion:వర్గల్ విద్యా దరీ క్షేత్రానికి భక్తులు వేలాదిగా తరలిరావడంతో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.