ETV Bharat / state

తల్లిపాలతో రొమ్ము క్యాన్సర్​కు చెక్

author img

By

Published : Sep 22, 2019, 3:48 PM IST

మాతాశిశు సంరక్షణతోనే సమాజ స్థాపన సాధ్యమవుతుందని డాక్టర్​ ప్రసన్నారెడ్డి అన్నారు. సిద్దిపేటలో ఈనాడు వసుంధనర కుటుంబం- ప్యాంపర్స్​ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తల్లిపాలతో రొమ్ము క్యాన్సర్​కు చెక్
తల్లిపాలతో రొమ్ము క్యాన్సర్​కు చెక్

తల్లి పాలు పట్టడం ద్వారా అండాశయ, రొమ్ము క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉంటుందని డాక్టర్​ ప్రసన్నారెడ్డి అన్నారు. సరైన అవగాహన లేక.. అనేక మంది శిశువులు ఏడాదిలోపే మృతి చెందుతున్నారని ఆవేదన చెందారు. తల్లి పౌష్టిక ఆహారం తీసుకున్నప్పుడే బిడ్డకు సరిపడా పాలు లభిస్తాయని తెలిపారు. సిద్దిపేటలో ఈనాడు వసుంధనర కుటుంబం- ప్యాంపర్స్​ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్​ ఈనాడు మేనేజర్ వెంకటేశ్వరావు, హైదరాబాద్ ఈనాడు మేనేజర్ రమేశ్​ పాల్గొన్నారు.

తల్లిపాలతో రొమ్ము క్యాన్సర్​కు చెక్

తల్లి పాలు పట్టడం ద్వారా అండాశయ, రొమ్ము క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉంటుందని డాక్టర్​ ప్రసన్నారెడ్డి అన్నారు. సరైన అవగాహన లేక.. అనేక మంది శిశువులు ఏడాదిలోపే మృతి చెందుతున్నారని ఆవేదన చెందారు. తల్లి పౌష్టిక ఆహారం తీసుకున్నప్పుడే బిడ్డకు సరిపడా పాలు లభిస్తాయని తెలిపారు. సిద్దిపేటలో ఈనాడు వసుంధనర కుటుంబం- ప్యాంపర్స్​ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్​ ఈనాడు మేనేజర్ వెంకటేశ్వరావు, హైదరాబాద్ ఈనాడు మేనేజర్ రమేశ్​ పాల్గొన్నారు.

Intro:TG_SRD_72_21_ENADU VASUNDURA KUTUNBAM_SCRIPT_TS10058


యాంకర్: తల్లిపాల సంస్కృతిని కొనసాగించాలి తల్లిపాలే బిడ్డకు ప్రాణం
ఈనాడు వసుంధర కుటుంబం ప్యాంపర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు సిద్ధిపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కరీంనగర్ ఈనాడు మేనేజర్ వెంకటేశ్వరావు హైదరాబాద్ ఈనాడు మేనేజర్ రమేష్ డాక్టర్ ప్రసన్నా రెడ్డి డిఎంహెచ్ఓ ఆశావర్కర్లు అంగన్వాడి టీచర్లు మహిళలు పాల్గొన్నారు.


Body:ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ..... మాతా శిశు సంరక్షణ తోనే సమాజ స్థాపన సాధ్యమవుతుందన్నారు తల్లి పాలు పట్టడం ద్వారా అండాశయం రొమ్ము క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉంటుందన్నారు. కానీ సరైన అవగాహన లేకపోవడంతో అనేక మంది శిశువులు ఏడాదిలోపే మృతి చెందుతున్నారు. తల్లి పౌష్టిక ఆహారం తీసుకున్నప్పుడే బిడ్డకు సరిపడా పాలు లభిస్తుందన్నారు. వైద్యులు సూచించిన భంగిమలో పాలు పట్టాలి అని పేర్కొన్నారు. రాత్రి వేళలో ప్యాంపర్స్ పిల్లలకు వాడాలని తెలియజేశారు.


Conclusion:డాక్టర్ కొన్ని అంశాలు మహిళలకు క్లుప్తంగా వివరించారు. ఆరోగ్య విషయంలో పాటించాల్సిన మెళకువలు రాత్రిపూట నిద్ర ఆవశ్యకత తల్లిపాల ప్రాముఖ్యం సకాలంలో వేయాల్సిన టీకాలు పిల్లలు పుట్టినప్పుడు ఎలా చూసుకోవాలి పిల్లలు పెరుగుతున్న టైంలో ఎలా చూసుకోవాలి అని మహిళలకు గర్భిణీలకు చిన్న పిల్లల తల్లులకు డాక్టర్ ప్రసన్నా వివరించారు. అడిగిన ప్రశ్నలకు కరెక్టుగా సమాధానం చెప్పిన వారికి బహుమతి ప్రధానం చేశార.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.