ETV Bharat / state

'హుస్నాబాద్​ పురపాలికపై కాంగ్రెస్ జెండా ఖాయం' - 'హుస్నాబాద్​ పురపాలికపై కాంగ్రెస్ జెండా ఖాయం'

సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ పట్టణంలో పెద్ద సంఖ్యలో తెరాస శ్రేణులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాయి.​ ఈ సందర్భంగా పురపాలికపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని తెరాస మాజీ పట్టాణాధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు.

'కష్టపడి పనిచేసిన తెరాస గుర్తించలే... అందుకే కాంగ్రెస్​లోకి'
'కష్టపడి పనిచేసిన తెరాస గుర్తించలే... అందుకే కాంగ్రెస్​లోకి'
author img

By

Published : Jan 10, 2020, 9:50 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో తెరాస టిక్కెట్ నిరాకరణతో నిరాశ చెందిన మాజీ పట్టణాధ్యక్షుడు చిత్తారి శ్రీనివాస్ కాంగ్రెస్​లో చేరారు. పదేళ్లు తెరాసలో కష్టపడి పని చేసినప్పటికీ గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పని చేసిన వారికి టికెట్ ఇవ్వకుండా... కొత్తగా వచ్చిన వాళ్లకే ఇస్తున్నారని మండిపడ్డారు.

హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఈ సందర్భంగా శ్రీనివాస్ అన్నారు. బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఆధ్వర్యంలో 50 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు.

'కష్టపడి పనిచేసిన తెరాస గుర్తించలే... అందుకే కాంగ్రెస్​లోకి'

ఇవీ చూడండి : తెరాసలో మేయర్​ పదవికి రూ.5 కోట్లు: రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో తెరాస టిక్కెట్ నిరాకరణతో నిరాశ చెందిన మాజీ పట్టణాధ్యక్షుడు చిత్తారి శ్రీనివాస్ కాంగ్రెస్​లో చేరారు. పదేళ్లు తెరాసలో కష్టపడి పని చేసినప్పటికీ గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పని చేసిన వారికి టికెట్ ఇవ్వకుండా... కొత్తగా వచ్చిన వాళ్లకే ఇస్తున్నారని మండిపడ్డారు.

హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఈ సందర్భంగా శ్రీనివాస్ అన్నారు. బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఆధ్వర్యంలో 50 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు.

'కష్టపడి పనిచేసిన తెరాస గుర్తించలే... అందుకే కాంగ్రెస్​లోకి'

ఇవీ చూడండి : తెరాసలో మేయర్​ పదవికి రూ.5 కోట్లు: రేవంత్ రెడ్డి

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.