ETV Bharat / state

సదాశివపేటలో పోలీసుల నిర్బంధ తనిఖీలు - sp chandra shekar reddy

సిద్దాపూర్ కాలనీలో ఎస్పీ చంద్రశేఖర్​ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.

నిర్బంధ తనిఖీలు
author img

By

Published : May 30, 2019, 11:26 AM IST

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని సిద్దాపూర్ కాలనీలో పోలీసులు వేకువజామునే నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరపగా... 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సరైన ధ్రువ పత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమానులు సరైన ధ్రువపత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్ల వచ్చని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.

నిర్బంధ తనిఖీలు

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని సిద్దాపూర్ కాలనీలో పోలీసులు వేకువజామునే నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరపగా... 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సరైన ధ్రువ పత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమానులు సరైన ధ్రువపత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్ల వచ్చని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.

నిర్బంధ తనిఖీలు
sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.